App

    ఓటు వేయడానికి వస్తే బేడీలు

    January 18, 2020 / 04:15 PM IST

    ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఇప్పటి వరకు పోలీసులకు, ఇతర శాఖకే పరిమితమైన ఫేస్‌ రికగ్నైజేషన్‌ యాప్‌ను మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

    అంధుల కోసం యాప్ రిలీజ్ చేసిన RBI

    January 2, 2020 / 09:07 AM IST

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ అంధుల కోసం ఓ కొత్త యాప్ ను బుధవారం(జనవరి1,2020) రీలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి(MANI)పేరుతో మెుబైల్ యాప్ ను తయారు చేసింది ఆర్ బీఐ.  MANI అంటే ‘మెుబైల్ ఎయ

    కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు…ఢిల్లీలో అల్లర్ల వెనుక బీజేపీ హస్తం

    December 18, 2019 / 09:54 AM IST

    దేశరాజధానిలో జరుగుతున్న హింసాత్మక అల్లర్ల వెనుక ఉన్నది బీజేపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతో బీజేపీ ఉద్దేశ్

    ఇక వాడేసుకోండి….ఢిల్లీలో ఫ్రీ వైఫై

    December 4, 2019 / 03:54 PM IST

    త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో ప్రజలకు మరో బంపరాఫర్ ప్రకటించింది ఆప్ సర్కార్. గత నెలలో బస్సుల్లో మహిళలు టిక్కెట్లు లేకుండా ప్రయానం చేసే విధానానన్ని అమల్లోకి తెచ్చిన కేజ్రీవాల్ సర్కార్ ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు ఉచిత వైఫై అందిస్తామంటోంది. �

    యాప్ ద్వారా రెండు కోట్ల పెళ్లిళ్లు

    December 1, 2019 / 07:57 AM IST

    భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో  ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య  10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ  ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్ప�

    కొత్త వెర్షన్ : mAadhar బెనిఫెట్స్ ఇదిగో

    November 25, 2019 / 01:18 PM IST

    ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ కావాలి‌. పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా ఆధార్‌ తప్పనిసరి. అలా అని ఏదైనా పథకానికిగానీ దరఖాస్తుకుగానీ ఆధార్‌ కార్డు సమర్పిస్తే వేరొకరు దుర్వినియోగం చేస్తారనే భయమూ ఉంది. ఈ ఇ�

    150 కోట్ల మార్క్ దాటిన టిక్ టాక్

    November 18, 2019 / 01:50 AM IST

    చైనా తయారు చేసిన సోషల్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ సంచలనాలు నమోదు చేస్తోంది . 150 కోట్ల  డౌన్ లోడ్ల  మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది.  2017 లో అందుబాటు లోకి వచ్చిన ఈయాప్  100 కోట్ల మైలురాయిన  2019 ఫిబ్రవరిలో దాటింది.  అప్పటి నుంచి గత9

    ఇట్టే తెలుసుకోవచ్చు : రైలు సమాచారం కోసం ప్రత్యేక యాప్

    November 2, 2019 / 03:50 AM IST

    రైళ్ల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారం అందుబాటులోకి రానుంది. రైళ్ల సమయ పాలనపై ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం లభించనుంది.

    ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

    October 17, 2019 / 04:31 AM IST

    దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా  పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత రద�

    టూరిజం అవార్డ్స్… ఏపీ నెం.1

    September 27, 2019 / 12:20 PM IST

    ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్‌ భవన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �

10TV Telugu News