Appears

    Bharat Jodo Yatra: కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’లో మళ్లీ సావర్కర్ చిత్రాలు

    October 6, 2022 / 09:43 PM IST

    ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ దారి వెంట పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మాండ్యాలో ఏర్పాటు చేసిన కటౌట్లలో రాహుల్ పక్కన సావర�

    Mask పెట్టుకోండి, లేకపోతే Google Maps గుర్తుచేస్తుంది

    July 31, 2020 / 01:45 PM IST

    కరోనా వేళ..బయటకు వెళ్లాలని అనుకుంటున్నారా..అయ్యో Mask పెట్టుకోలేదు అని ఫీల్ కాకండి. ఇప్పుడు Google Maps ఆ సంగతి గుర్తు చేస్తుంది. మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ‘మాస్క్ ధరించండి..ప్రాణాలు కాపాడు’ (“Wear a Mask. Save Lives.”) అనే కొత్త బ్యానర్ ఏర్పాటు చేసినట్లు గూగు

    OnePlus 8 Pro..విశేషాలు

    January 12, 2020 / 10:15 AM IST

    ప్రముఖ సెల్ కంపెనీలో వన్ ప్లస్ కూడా ఒకటి. భారతదేశంలో అత్యంత పాపులార్టీ ఉంది. వివిధ ఫీచర్లు, ఆఫర్లతో ముందుకొస్తోంది. తాజాగా OnePlus 8 Proతో ముందుకొస్తోంది. సంస్థ దీని గురించి ఏ విషయాలు చెప్పకపోయినా..సెల్ గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 12

    ఈడీ ఆఫీసుకి ఐశ్వర్య

    September 12, 2019 / 12:51 PM IST

    కాంగ్రెస్ సీనియర్ లీడర్,కర్నాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కుమార్తె ఐశర్య(23)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. మనీ లాండరింగ్ కేసులో డీకే శివకుమార్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమార్తె  ఐశర్యను విచా�

    పోలీస్ విచారణకు హాజరైన TV9 CFO మూర్తి

    May 28, 2020 / 03:42 PM IST

    సైబరాబాద్ CCS పోలీసుల ఎదుట TV9 CFO మూర్తి హాజరయ్యారు. 2019, మే 10వ తేదీ శుక్రవారం ఉదయం 12 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్నారు మూర్తి. నేరుగా సైబరాబాద్ కమిషనర్ ఛాంబర్‌లోకి వెళ్లారు. ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ఫైళ్లు, �