-
Home » Appears Before Probe Agency
Appears Before Probe Agency
సుషాంత్ సింగ్ మృతి కేసు, ఎట్టకేలకు ఈడీ ఆఫీస్లో విచారణ బృందం ముందు హాజరైన రియా చక్రవర్తి
August 7, 2020 / 12:53 PM IST
ఎట్టకేలకు రియా చక్రవర్తి అజ్ఞాతం వీడింది. ఈడీ ఆఫీసులో ప్రత్యక్షం అయ్యింది. విచారణ బృందం ముందు హాజరైంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసును బీహార్ పోలీసులు విచారణ చేస్తున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సు�