Home » application
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వే లో 2792 అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 14, 2020 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. తాజా�
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ పరీక్ష కోసం మే 1 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు JEE నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అంటే దరఖాస్తుకు 6రోజులు మాత్రమే టైం ఉందని తెలిపారు. మే 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు
నీట్-2020 ఎగ్జామ్ దరఖాస్తు గడువు తేదీ పొడిగించబడింది. జనవరి 6వ తేదీ రాత్రి 11:50 నిమిషాల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని హెచ్ఆర్డీ శాఖ తెలిపింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం నీట్-2020 పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేదీ డిసెం�
బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) లో 4 వేల ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ గా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వా�
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ అర్హత గల అభ్యర్ధుల కోసం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్(CHSL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో విభాగాల వారీగా పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టె�
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2019-2020 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించనున్న టీఎస్ ఐసెట్-2019 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. ఈ మేరకు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొ.సీహెచ్. రాజేశం బుధవారం (మే2, 2019) వెల్లడించారు. మే 9 వ తేదీ వరకు దరఖా�
బీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ అభ్యర్థనను పుణె కోర్టు ఇవాళ(ఏప్రిల్-29,2019) తిరస్కరించింది.తన మరదలు మరణానంతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్-29,2019 నుంచి మే-4,2019వరకు తాత్కాలిక బెయిల్ కోరుతూ వరవరరావు పుణె కోర్టును �
పీఎన్ బీ స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండవ బెయిల్ అప్లికేషన్ పై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో శుక్రవారం(మార్చి-29,2019)వాదనలు ప్రారంభమయ్యాయి.నీరవ్ మోడీ భారత దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని భారత్ తరపున వాదనలు వినిపిస్తున్న టోబే �
ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)జాయింట్ డైరక్టర్ సత్యబ్ర కుమార్ బదిలీ అయ్యారు.భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఆయనను శుక్రవారం (మార్చి-29,2019)ఈడీ బదిలీ చేసింది. Read Also : దేన్నీ వదలటం లేదు : �
ఓటర్ల డిలీషన్(ఫామ్-7) అప్లికేషన్ల వ్యవహారం ఏపీలో కలకలం రేపుతోంది. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలిగిపోతున్నాయి. సామాన్య ప్రజలకే కాదు.. రాజకీయ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు కూడా ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. చిత్తూరు జిల్లాలో ఫామ్-7 దరఖాస్తు