Home » approaches supreme court
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు వెళ్లింది. తమను అరెస్ట్ చేయటాన్ని సవాల్ చేస్తూ నిందుతులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.