Home » APSRTC Bus accident
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు.
ప్రమాదం జరిగిన బస్సుకు 20 రోజుల క్రితమే మెయింటినెన్స్ లేక స్టీరింగ్ పట్టేస్తుందని డ్రాఫ్ట్ షీట్ లో సిబ్బంది నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.