Home » APSRTC buses
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత, పేపర్ రహిత సేవలను అందించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ (యూటీఎస్) విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిక
కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ మార్గదర్శకాలను ఆర్టీసీ అమల్లోకి తీసుకువచ్చింది. బస్సుల్లో గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది. మరోవైపు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది.