Home » Aravind Kejriwal's key decision on Air Pollution
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కాలుష్య కట్టడి చర్యలపై దృష్టి సారించింది. కర్వా చౌత్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది....
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతితీవ్రత స్థాయిని సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. రేపటి నుంచి ప్రైమరీ స్కూళ్లను మూసివేస్తున్నట్లు కేజ్రీవ�