Home » Armed Forces
ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు..
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైళ్లు ఛేదిస్తాయి.
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.
ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు.
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.
పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
యుక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్ లో సైనికుడు మృతి చెందాడు.
పేటీఎం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. విమాన టికెట్ల బుకింగ్పై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. విమాన టికెట్లపై 15శాతం నుంచి 50శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో కొవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్