-
Home » Armed Forces
Armed Forces
ఎన్డీయే పాలిత సీఎంలు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం.. రెండు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం..
ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలకు అధికారాలను ఇచ్చి ముందుకు నడిపించారని ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు..
చైనాలో తయారైన మిసైల్, డ్రోన్లను తుక్కుతుక్కు చేసిన భారత్.. విజువల్స్ చూపిన డీజీఎంవో.. పాక్ మన మీద ప్రయోగిస్తే ఇట్లుంటది..
గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైళ్లు ఛేదిస్తాయి.
సైన్యానికి ఫుల్ పవర్స్..! త్రివిధ దళాధిపతుల భేటీలో మోదీ సంచలన ప్రకటన
ఎలాంటి జవాబు ఇవ్వాలో, టైమ్, ప్లేస్ కూడా భారత సైన్యమే డిసైడ్ చేస్తుందన్నారు ప్రధాని మోదీ.
Agnipath: 57,000కు చేరిన అగ్నిపథ్ దరఖాస్తులు
ఆదివారం సాయంత్రానికి.. అంటే మూడు రోజుల్లోనే దాదాపు 57,000 దరఖాస్తులు వచ్చాయి. 17-21 ఏళ్ల యువత దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే, గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ జరగలేదు.
Agnipath: అగ్నిపథ్ స్కీం నచ్చకపోతే ఆర్మీలో చేరకండి – మాజీ చీఫ్
అగ్నిపథ్ స్కీంపై జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రెస్పాండ్ అయ్యారు. రిక్రూట్మెంట్ లో కొత్త పాలసీ (అగ్నిపథ్) నచ్చనప్పుడు జాయిన్ అవ్వకండి. తప్పక జాయిన్ అవ్వాలని లేదంటూ స్పందించారు.
Agnipath : ఇక సైన్యంలో రెగ్యులర్ సర్వీస్ ఉద్యోగాలుండవా?
పదిహేడన్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు ఉన్న వాళ్లను అగ్నిపథ్ స్కీంలో భాగంగా నియమిస్తారు. వీరి సర్వీసు నాలుగేళ్లు. అందులో ఆరు నెలలు శిక్షణ, మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగుతారు. 90 రోజుల్లో తొలి బ్యాచ్ నియామకం చేపట్టనున్నారు.
Jobs : అసిస్టెంట్ కమండెంట్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.
Ukraine Tension : యుక్రెయిన్లో టెన్షన్ టెన్షన్ .. తొలి మరణం నమోదు!
యుక్రెయిన్ సైన్యం, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ తొలి మరణం నమోదైంది. వేర్పాటువాదుల దాడిలో తూర్పు యుక్రెయిన్ లో సైనికుడు మృతి చెందాడు.
Paytm Special Offer : పేటీఎం స్పెషల్ ఆఫర్.. విమాన టికెట్ల బుకింగ్పై భారీ తగ్గింపు!
పేటీఎం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. విమాన టికెట్ల బుకింగ్పై స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. విమాన టికెట్లపై 15శాతం నుంచి 50శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
Armed Forces Corona : 70వేల మంది సైనికులకు కరోనా.. 190 మంది మృతి
భారత దేశంలో ఇప్పటివరకు మొత్తం 70 వేల మంది సైనికులకు కరోనా సోకినట్టు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ తెలిపారు. రాజ్యసభలో కొవిడ్ కేసులపై అడిగిన ప్రశ్నకు అజయ్