Home » arms
CJI Chandrachud: ఇతర దేశాల్లో సమస్యలు ఆయుధాలచేత పరిష్కరిస్తారని.. అయితే మన దేశంలో మాత్రం చర్చల పరిష్కరిస్తారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. శనివారం గౌహతి హైకోర్టు ఐజ్వాల్ బెంచ్ కొత్త భవనాన్ని భారత ఆయన ప్రారంభించారు. అనంతరం
గుజరాత్ తీరంలో ఐసీజీ గస్తీ నిర్వహిస్తుండగా, పాకిస్తాన్కు చెందిన అల్ సోహెలి అనే ఫిషింగ్ బోటు అనుమానాస్పదంగా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించింది. దీంతో ఈ బోటును ఆపిన ఐసీజీ బృందం బోటులో తనిఖీ చేసింది.
జమ్మూ కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను డిమాండ్ చేశారు. దీనివల్ల ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకోవడం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నాటు తుపాకీ, మారణాయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని జహీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
UP dowry Harassment : వరకట్నం. ఈ మహమ్మారికి ఎంతమంది మహిళలు బలైపోయారు. మరెంతోమంది వరకట్న వేధింపులకు గురవుతున్నారు. అటువంటి మరో మహిళ వరకట్న హింసలకు గురవుతోంది. నిత్యం అత్తమామలతోను భర్తతోను నరకమే అనుభవిస్తోంది. శారీరకంగా..మానసికంగా వేధింపులకు గురయ్యే ఆ ని�
దేశ రాజధాని పోలీసులకు ఓ ఘటన షాక్ తెప్పించింది. అక్రమ ఆయుధాల రవాణా చేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఓ వ్యక్తిని ఆపి అతడి కారులో సోదాలు చేపట్టగా..భారీ సంఖ్యలో తుపాకులు బయటకు రావడంతో షాక్ తిన్నారు. ఒకట�
Visakha police busted fraud gang, arrested : విశాఖ జిల్లా అనకాపల్లి గవర పాలెనికి చెందిన భీశెట్టి లోకనాధం(30) అనే వ్యక్తి గతనెల 27 తన ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులు ఇల్లు శుభ్రం చేస్తుండగా రెండు పిస్టళ్లతో పాటు 18 బుల్లెట్లు దొరికాయి. వెంటనే వారు పో�
mehbooba mufti:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ యువతకి చేతుల్లో గన్స్ తీసుకోవడం తప్ప వేరే ఆఫ్షన్ లేదంటూ సోమవారం(నవంబర్-9,2020)ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చే�
Mp Elections : బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనే చైతన్యం ప్రజల్లో బాగా కనిపిస్తోంది. బీహార్ తో పాటు దేశంలో పలు ప్రాంతాలతో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యంతో బూత్ లకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. మధ్యప్ర�
భారత్-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. పంజాబ్ ఫిరోజ్పూర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయ