Home » Army Chief General Manoj Pande
Indian Army Chief Manoj Pande: జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరిగిన నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ సోమవారం జమ్మూ పర్యటనకు వచ్చారు. సోమవారం జమ్మూకశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఆర్మీ చీఫ్ సమీక్షించారు.....
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఆయుధాలకు పూజలు, ప్రార్థనలు జరిగే ఏకైక దేశం భారతదేశమని చెప్పారు. మన రక్షణ దళాలు, పారామిలిటరీ దళాల జవాన్లు మన దేశానికి గుర్వకారణమని పేర్కొన్నారు. మన రక్షణ దళాల చేతుల్లో మన దేశం సురక్షితంగా ఉందని అన్న
బ్రిటీష్ కాలం నాటి పేర్లను, యూనిఫామ్లను మార్చేయాలని నిర్ణయించింది ఇండియన్ ఆర్మీ.