Home » Army Chief General Upendra Dwivedi
పాకిస్తాన్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్ 1.0 లో ఉన్నట్లు ఈసారి సంయమనం పాటించమన్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండబోదన్నారు.