Home » Army Hospital
అతనో మాజీ సైనికుడు. అతని కిడ్నీలో ఏకంగా 801గ్రాముల రాయి బరువుగల రాయి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద కిడ్నీ రాయిగా రికార్డు పొందింది.
రాజద్రోహం కేసు కింద అరెస్టయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇవాళ విడుదల కానున్నారు. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆయన వ్యక్తిగత లాయర్.. గుంటూరు సీఐడీ కోర్టుల�
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో స్వల్ప నొప్పితో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ హాస్పిటల్ లో చేరారు కోవింద్. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు..రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపా�
పాకిస్తాన్ మీడియా కొత్త డ్రామా ఆడింది. వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ చనిపోయాడు అని సోషల్ మీడియాలో దుష్ప్రచారం