Home » ARMY PERSONNEL
గత నవంబర్లో కూడా విదేశాంగ శాఖలో పని చేసే ఒక ఉద్యోగి, పీఐఓస్కు కీలక సమాచారం చేరవేసినట్లు వెల్లడైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. తాజాగా మరోసారి ఇద్దరు అధికారులు ఇలాగే పాక్ అధికారుల వలలో చిక్కినట్లు గుర్తించారు.
ఇది పొరపాటున జరిగిందని ఆర్మీ వెల్లడించింది. కాల్పుల్లో గాయపడిన వారు నోక్ఫియా వాంగ్దాన్, రాంవాంగ్ వాంగ్పులుగా గుర్తించారు. దిబ్రాఘర్ లో ఉన్న అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో
మహారాష్ట్రలో కరోనా కేసులు 1000 దాటిన నేపధ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం ఉద్దవ్ ఠాక్రే. మెడికల్ ఫీల్డ్ లో,నర్సస్,వార్డ్ బాయ్స్ అనుభవం కలిగిన రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అందరూ మరియు ట్రెనింగ్ పూర్తి చేసుకొని ఆ పనిలో చేరుకుండా వేరే కారణా�