Home » Army Ready
ఉత్తర సిక్కింలో భారీవర్షాలు, వరదల్లో చిక్కుకుపోయిన 3వేలమందికి పైగా పర్యాటకులను భారత సైనికులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.నార్త్ సిక్కింలో ఒక్కసారిగా వెల్లువెత్తిన వరదలతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.....
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో ఉన్న ప్రాంతాలను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇండిన్ ఆర్మీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. పీవోకే వంటి కీలకమైన �