Home » Army Recruitment Rally
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ప్రధాన ముద్దాయి సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావే అని తేలింది. 2014 లో సుబ్బారావు సాయి డిపెన్స్ అకాడమీని ఏర్పాటు చేశాడు.
కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ ర్యాలీ సోమవారం (అక్టోబర్ 7, 2019) నుంచి 17వ తేదీ వరకు జరుగుతోంది. ఇందులో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 46 వేలకు పైగా యువకులు పాల్గొనేందుకు దరఖాస్త
హర్యానా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి వెళ్లి..వస్తున్న యువకులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయయి. వీరిని సమీప ఆస�
ఆర్మీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. హైదరాబాద్ సికింద్రాబాద్లో (అక్టోబర్ 15, 2019) నుంచి (అక్టోబర్ 25, 2019) వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగనుంది. సికింద్రాబాద్ తిరుమలగిరిలోని 125 ఇన్ఫాంట్రీ బెటాలియన్ ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వ�
మార్చి 30న ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ఫ్ సెంటర్లో (AOC) నిర్వహించనున్న ర్యాలీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పు