Home » Arrest
అస్సాం రాష్ట్రంలోని ఓ కాలేజిలో విద్యార్థులు ఇచ్చిన కంప్లైంట్కు టీచర్ను అరెస్టు చేశారు పోలీసులు. క్లాస్ రూంలో స్టూడెంట్స్ ముందు చేసిన పనికి కాదు కంప్లైంట్.. తన పర్సనల్ fb (facebook) అకౌంట్లో మోడీకి వ్యతిరేకంగా అభ్యంతరకర పోస్టు పెట్టారు టీచర్. ప్ర�
రెండున్నర దశాబ్దాలకుపైగా నేర సామ్రాజ్యాన్ని నడిపిన అండర్ వరల్డ్ డాన్ రవి పుజారిని ఎట్టకేలకు బెంగళూరుకు తీసుకొచ్చారు కర్ణాటక పోలీసులు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని గేతేడాది జనవరి-31న స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. సెనెగల్
రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స�
మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం, డబ్బు కోసం, పదవి కోసం మర్డర్లు జరిగిన ఘటనల గురించి విన్నాము, చూశాము. ఇప్పుడు.. మరో మహిళపై మోజు..
బెంగళూరులో మరో యువతి అరెస్ట్ అయింది. చిక్కమంగళూరుకి చెందిన 19ఏళ్ల అమూల్య లియోనా బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ‘సేవ్ కాన్స్టిట్యూషన్’జరిగిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్’నినాదాలు చేసి కలకలం రేపిన వ�
కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట
ఐఐటీ మద్రాస్ ప్రాజెక్ట్ ఎంప్లాయ్.. పీహెచ్డీ విద్యార్థి వాష్రూమ్కు వెళ్తుండగా అందులో కెమెరా పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. టాయిలెట్ కు వెళ్లిన సమయంలో గోడకు రంధ్రం ఉన్న సంగతిని గమనించిన యువతి అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చింది. గోడ వెనుక ఉ�
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణం జరిగింది. పానీ పూరి,సమోసా,చాకెట్లు ఆశచూపి 8ఏళ్ల బాలికపై 30ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని నాగరాజుగా గుర్తించారు. బీకే గూడ దగ్గర ఉందే దశరం బస్తీలో గుడెసెలు వేసుకుని చిత్తుకాగితాలు ఏరుకుంటూ �
యూబర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలి ఎదుటే అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన గుర్గావ్లో బుధవారం జరిగింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన యువతి గుర్గావ్లో మెట్రోస్టేషన్కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. ‘కారు ఎక్కిన కాస�
సెజ్లో ఆభరణాలపై తనిఖీలు లేకపోవడాన్ని అదునుగా భావించి వందల కోట్ల విలువైన బంగారం 1800 కిలోలను పక్కదారి పట్టించారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) దృషిపెట్టడంతో రూ.756 కోట్ల విలువైన బంగారం సెజ్ల పేరిట తప్పించిన వైనం వెలుగుల�