-
Home » arrive
arrive
PM Modi Telangana Tour : తెలంగాణలో ప్రధాని పర్యటన ఖరారు.. ఫిబ్రవరి 13న హైదరాబాద్ కు మోదీ రాక
January 21, 2023 / 02:20 PM ISTతెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన…
Draupadi Murmu Winter Vacation : నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఐదు రోజులపాటు శీతాకాల విడిది
December 26, 2022 / 07:03 AM ISTరాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు. శీతాకాల విడిది కోసం ఆమె ఇవాళ నగరానికి రాబోతున్నారు. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రపతి నగరంలోనే ఉండనున్నారు. రాష్ట్రపతి…
MLAs Return To Ranchi: జార్ఖండ్లో హైటెన్షన్.. రాయ్పూర్ నుంచి తిరుగు ప్రయాణమైన జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
September 4, 2022 / 04:08 PM IST81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా…
Shamshabad : శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న 20 మంది తెలుగు విద్యార్థులు
February 27, 2022 / 09:14 AM ISTవీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకోగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. 20 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Ram Nath Kovind : హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
February 13, 2022 / 02:53 PM ISTఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీరామనగరానికి చేరుకోనున్నారు. రామానుజ సహస్రాబ్ది సమారోహంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
PM Modi : అమెరికా పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న ప్రధాని మోడీ
September 26, 2021 / 01:57 PM ISTఅమెరికా పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఆదివారం భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో మోడీకి బీజేపీ నేతలు గ్రాండ్ వెల్ కమ్ పలికారు. జెపి నడ్డాతోపాటు పలువురు స్వాగతం పలికారు.
చైనాకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సవాల్
December 28, 2020 / 12:10 PM ISTకడపకు సీఎం జగన్, మూడు రోజులు అక్కడే
December 23, 2020 / 01:23 PM ISTCM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa Dist)…
చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్న బండి సంజయ్…సీఎం కేసీఆర్ ఆలయానికి వస్తే ప్రమాణం చేస్తానంటూ సవాల్
November 20, 2020 / 12:27 PM ISTBandi Sanjay arrives Bhagyalakshmi Temple : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సవాల్ మేరకు భాగ్యలక్ష్మీ ఆలయానికి…
కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వైజాగ్ చేరుకున్న 186 మంది విద్యార్థులు
March 18, 2020 / 02:59 PM ISTహమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.