Arrive at least 20 mins ahead

    రైల్వే కొత్త రూల్ : అరగంట ముందే చేరుకోవాలి

    January 6, 2019 / 01:45 PM IST

    ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త సెక్యూరిటీ సిస్టమ్‌ను అమలు చేయ

10TV Telugu News