Home » Artist
చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కొన్ని చిత్రాలు గీయడానికి ఆర్టిస్ట్లకి కొన్ని అంశాలు ప్రేరణ కలిగిస్తాయి. రైలు ప్రయాణంలో కనిపించిన ఓ పెద్దాయన చిరునవ్వు ఓ ఆర్టిస్ట్ కి చిత్రం గీయడానికి పురిగొల్పింది. తాను గీసిన చిత్రాన్ని పెద్దాయనకి చూపించగానే ఆయన ఆనందం మాటల్లో చెప్పలే�
ఎవరినైనా ఊహిస్తూ వారి చిత్రం గీయడం ఎంతో కష్టమైన పని. ఆర్టిస్ట్లకు అది అందెవేసిన చేయి. ఓ ఆర్టిస్ట్ అందరిలా కాకుండా రకరకాల వస్తువులను ఉపయోగించి విభిన్నమైన చిత్రాలు గీస్తున్నాడు. ప్రత్యేకంగా గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా షాంపూతో అతను వేస�
అందాల తార ప్రియాంక చోప్రా అబ్బాయిలా ఉంటే ఎలా ఉండేవారు ఊహించండి.. ఆ ఆలోచనే మీకు వచ్చి ఉండదు. కానీ ఓ ఆర్టిస్ట్ కి ఆలోచన రావడం ఆలస్యం డిజిటల్ పెన్ తో గీసేసాడు. ఇంతకీ ప్రియాంక అబ్బాయిగా ఎలా ఉంది? వైరల్ అవుతున్న ఈ స్టోరీ చదవండి.
ప్రపంచంలోనే అతి పెద్ద పెయింటింగ్ వేలం వేయగా అది ఏకంగా రూ.450 కోట్ల ధర పలికింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అని పేరొందిన ఈ పెయింటింగ్ దుబాయ్ లో వేసిన వేలంలో రూ.450 కోట్లకు అమ్ముడైపోయింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ రూపొంద�
Lord Ram : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నా
japanese artist leaf cutouts lito leafart : తమలో ఉన్న లోపాల్నే చరిత్ర సృష్టించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అలాగే సమస్య ఉందని బాధపడుతూ కూర్చుంటే వారిలో దాగున్న ప్రతిభ బైటపడదు. దాన్నే నమ్మాడు జపాన్ కు చెందిన లిటో అనే వ్యక్తి. ఆకుపై సైకిల్ ఫీట్..అద్దిరిపోయింది కదూ..
టీవీ నటి, యాంకర్ మద్దెల సబీరా అలియాస్ రేఖ (42) ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంకు చెందిన మద్దెల సబీరా (రేఖ) నటిగా, గాయనిగా స్ధిరపడాలని కలలు కన్నారు. సినిమా అవకాశాల కోస�
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. పర్యటన సందర్భంగా బియ్యం గింజల ఆర్టిస్టు వెంకటేశ్ శ్యానువోగ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. సోమవారం నుంచి రెండు రోజులు పర్యటనలో ఉండనున్న ట్రంప్కు వందల్లో బహుమతులు రావడం సహజమే. వాటన్నిటి కంటే భిన�
కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్ కవర్ పేజీపై మహాత్మా గ�