Home » Arunachal border
అరుణాచల్ ప్రదేశ్ లోని అంజావ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అదృశ్యమయ్యారు. గత 56 రోజులుగా వారి ఆచూకీ తెలియడం లేదు. వన మూలికలు సేకరించడం కోసం వారు కొండ ప్రాంతాల్లోకి వెళ్లి, వాస్తవ నియంత్రణ రేఖ దాటినట్లు తెలుస్త
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా దుందుడుకు చర్యలను కొనసాగిస్తోంది. స్థానికులు చైనా చర్యలపై వీడియోలు తీయడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి. చగ్లాగామ్లోని హడిగర డెల్టా-6 వద్ద నిర్మాణ యంత్రాలను చైనా భారీగా ఉంచింది. ఆ ప్రాంతం వద్దక�
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.