as chief justice of AP High Court

  • చారిత్రక ఘట్టం : ఏపీ సీజేగా ప్రవీణ్‌కుమార్ ప్రమాణం

    January 1, 2019 / 07:33 AM IST

    ఏపీలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌ నరసింహన్‌ చీఫ్ జస్టిస్‌తో పాటు మిగిలిన జడ్జిలతో ప్రమాణస్వీకారం చేయించారు.

google preferred
10TV Telugu News