Home » asaduddin owaisi
మోడీ చిరుతపులి కంటే వేగంగా తప్పించుకుంటారు అంటూ నమిబియానుంచి భారత్ కు చీతాలు వస్తున్న క్రమంలో ప్రధానిపై ఎంపీ ఓవైసీ సెటైర్ వేశారు.
బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా అలజడి చోటు చేసుకుంది. గత రెండు రోజులుగా పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు నె
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్ప�
ఉత్తరప్రదేశ్లో ఇటీవల కన్వర్ యాత్రకు వెళ్తున్న భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ''ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభు
చైనా చేసిన పొరపాటే మనం తిరిగి చేయొద్దు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలి అనే చట్టం తీసుకొస్తే సమర్ధించను. ఇది దేశానికి ఎంతమాత్రం మంచిది కాదు. 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుంది. అదే జనాభాను స్థిరంగా ఉంచుతుంది అని �
రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ను అడగాలని సూచించారు.
రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించబోయే సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.