Home » asaduddin owaisi
సరూర్నగర్లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి...
ఢిల్లీలోని జహంగిర్పురిలో జరిగిన హింస సందర్భంగా పోలీసుల వైఖరిని తప్పుబట్టారు ‘ఏఐఎమ్ఐఎమ్’ పార్టీ అధ్యక్షుడు Asaduddin Owaisi.
పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ అరెస్ట్ ఘటన మరవకముందే పాతబస్తీలో మరో మజ్లిస్ కార్పొరేటర్ రెచ్చిపోయాడు. అసలు మీకు ఇక్కడ ఏం పని, ఎందుకొచ్చారంటూ ...
హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదోకరోజు భారత్ ప్రధాని అవుతుంది..ఇది రాసిపెట్టుకోండీ..అని అన్నారు ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు...
ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు. పార్లమెంట్ వేదికగా ప్రసంగించిన అమిత్ షా.. అసదుద్దీన్ ప్రాణాలకు ....
ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తీరుపై దాని పట్ల జరిపిన దర్యాప్తుపై సోమవారం రాజ్యసభలో వివరణాత్మక సమాధానం ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించనున్నాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడనున్నాయి.
తాను చావుకి భయపడే వ్యక్తిని కాదన్నారు ఒవైసీ. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకూ లభించినట్లే అన్నారు.
కాల్పుల ఘటన వెనుక ఉన్నది ఎవరు