Home » asaduddin owaisi
విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ ను పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
వక్ఫ్ సవరణ చట్టంపై న్యాయపోరాటం చేస్తామని ఇరువురు ఎంపీలు ప్రకటించారు.
టీటీడీని వక్ఫ్ ఆస్తులతో పోల్చడం అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తోందని బండి సంజయ్ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చారో అది వక్ఫ్ బోర్డును కాపాడేందుకు తీసుకురాలేదు.
హైడ్రా అనేది విధ్వంసకారి కాదు.. మా పని కూల్చమే కాదు
విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కొంత సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావు కాదన్నారు.
నెక్లెస్రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని.. దాన్ని కూడా తొలగిస్తారా అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిలదీశారు.
ప్రధాని మోదీపై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
కన్వర్ యాత్ర నేపథ్యంలో యూపీ సర్కార్ ఇచ్చిన నేమ్ బోర్డ్ ఆర్డర్స్ ఇష్యూగా మారి ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. మరోవైపు యూపీ ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది అపోజిషన్.