Home » asaduddin owaisi
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ కార్యక్రమంలో పాల్గొన్న
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయింది.
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పొత్తు పెట్టుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను మజ్లిస్ పార్టీ తోసిపుచ్చింది.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధికారిక ట్విట్టర్ ఖాతా ఆదివారం హ్యాకింగ్ కు గురైంది.
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు నాణేనికి బొమ్మాబొరుసుల్లాంటి వారని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒవైసీ ఎన్నికల సందర్బంగా మమతా బెనర్జీ మాట్�
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
Godhra హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ గుజరాత్ రాష్ట్రంలో అధికార బీజేపీకి షాకిచ్చింది. గోద్రా మున్సిపాలిటీ పీఠాన్ని బీజేపీ తిరిగి దక్కించుకోకుండా అడ్డుకుంది. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి మేయర్ పీఠాన్ని దక్కించ�
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్ మున్నెట్ర కలగమ్ పార్టీతో జట్టు కట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.