Home » asaduddin owaisi
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.
ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు సమ్మాన్ నిధి పథకాన్ని గులాబి పార్టీ స్వాగతిస్తూనే….. చురకలు అంటించింది. ఇది ఓటాన్ బడ్జెట్ గా లేదని ఓటర్ల బడ్జెట్ గా ఉందని ఎద్దేవా చేసింది. రైతు సమస్యలపై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు &
హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర కళ్యాణ్లో జరిగిన బహుజన సభలో ఒవైసీ మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భార
తెలంగాణ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైన కార్టూన్తో రచ్చ చేశారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకునేలా పాలన జరిగిందంటూ తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు.
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి కుదేలైన ట
హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించా�
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముంతాజ్ ఖానే సీనియర్. దీంతో ఆయనకు ఆ పదవిని అప్పగించారు. ముంతాజ్ ఖాన్ చార్మిన