asaduddin owaisi

    నన్ను గెలిపిస్తే : పాతబస్తీని మార్చేస్తా

    March 30, 2019 / 05:34 AM IST

    ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాతబస్తీలో పాదయాత్ర చేశారు.

    లోక్‌సభ ఎన్నికలు 2019 : తెలంగాణలో నామినేషన్ల సందడి షురూ

    March 18, 2019 / 12:44 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.

    పాక్‌పై దాడులను సమర్ధించిన ఓవైసీ : మోడీది సరైన నిర్ణయం

    February 26, 2019 / 10:37 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్‌ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్‌పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీక�

    ఓటర్ల బడ్జెట్: టీఆర్ఎస్

    February 1, 2019 / 01:33 PM IST

    ఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రైతు స‌మ్మాన్ నిధి ప‌థ‌కాన్ని గులాబి పార్టీ స్వాగ‌తిస్తూనే….. చుర‌క‌లు అంటించింది. ఇది ఓటాన్ బ‌డ్జెట్ గా లేద‌ని ఓట‌ర్ల బ‌డ్జెట్ గా ఉంద‌ని ఎద్దేవా చేసింది. రైతు స‌మ‌స్య‌ల‌పై కేసిఆర్ కు ఉన్న ముందు చూపు &

    వారు అర్హులు కాదా : భారతరత్నపై ఒవైసీ వ్యాఖ్యలు

    January 28, 2019 / 10:27 AM IST

    హైదరాబాద్ : భారతరత్న అవార్డుల ఎంపికపై  ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  మహారాష్ట్ర కళ్యాణ్‌లో జరిగిన బహుజన సభలో ఒవైసీ  మాట్లాడుతూ దళితులు, ముస్లిములు, గిరిజనులలో ఎందరికి భారతరత్న ఇచ్చారనీ..వారిలో భార

    ఈసీ టార్గెట్ గా కాంగ్రెస్ కార్టూన్ : ఓవైసీ కౌంటర్ ఎటాక్

    January 24, 2019 / 11:04 AM IST

    తెలంగాణ ఎన్నికల సంఘాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివాదాస్పదమైన కార్టూన్‌తో రచ్చ చేశారు. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కన్నీరు పెట్టుకునేలా పాలన జరిగిందంటూ తెలంగాణ నాయకులను ఎద్దేవా చేశారు.

    బాబుకి రిటర్న్ గిఫ్ట్ : ఏపీలో మజ్లిస్ ఎన్నికల ప్రచారం

    January 7, 2019 / 04:34 PM IST

    విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కట్టి కుదేలైన ట

    రిజర్వేషన్లు కాదు పథకాలు తేవాలి : ఒవైసీ

    January 7, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్: అగ్రకుల పేదలకు సైతం 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు కల్పించా�

    లక్కీ ఛాన్స్: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్

    January 5, 2019 / 11:43 AM IST

    హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ముంతాజ్ ఖానే సీనియర్. దీంతో ఆయనకు ఆ పదవిని అప్పగించారు. ముంతాజ్ ఖాన్ చార్మిన

10TV Telugu News