Home » asaduddin owaisi
Muslim voters not your jagir వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ..హైదరాబాద్ నుంచి బెంగాల్ కి ఒక పార్టీని తీసుకొచ్చిందని, బీహార్లో �
హైదరాబాద్ ఎంపీ MP అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) నేతృత్వంలోని AIMIM పార్టీ తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే బీహార్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించింది. బీహార్ రాష్ట్రంలో
అమూల్య.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఒక నినాదంతో అమూల్య తీవ్ర వివాదానికి దారితీసింది. కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యింది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ
బెంగళూరులో జరిగిన సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనల్లో ఓ యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ చేసిన నినాదాలు రచ్చలేపాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో గురువారం ‘సేవ్ కాన్స్టిట్యూషన్’పేరుతో సభ జరిగింది. ఒవైసీ వస్తుండగానే వేదికపైకి
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ Aadhaar (ఉడాయ్) నోటీసులు జారీ చేయడంపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉడాయ్, తెలంగాణ పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. ఉడాయ్ నోట�
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా విజయవాడలో మంగళవారం(ఫిబ్రవరి 18,2020) భారీ సభ జరిగింది. ఈ సభలో టీడీపీ నేతలు కేశినేని నాని, జలీల్ ఖాన్ తో పాటు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సభలో కేంద, ర
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేలా మా పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి