Home » ashram
అనుష్క-కోహ్లీ జంట తరచూ ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. ఇద్దరూ వృత్తిపరంగా ఎప్పుడూ బిజీగా ఉంటారు. కోహ్లీ క్రికెటర్గా జాతీయ జట్టుకు ఆడుతూ ఉంటే, అనుష్క శర్మ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇద్దరికీ విశ్రాంతి సమయం దొరికేది చాలా తక్కువ.
ashram organizer murder in chittoor district : చిత్తూరు జిల్లా ఐరాల మండలం గుండ్ల పల్లిలో, ఓ ఆశ్రమ నిర్వాహకుడిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. అచ్యుతానందగిరి (75) అనే వ్యక్తి గ్రామంలోని భగవాన్ శ్రీ రామతీర్ధం ఆశ్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నాడు. జనవరి26, మంగళవారం రా�
Sadhus Died: ఇద్దరు సాధువులు ఆశ్రమంలోనే చాయ్ తాగి చనిపోయారు. మూడో వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని హాస్పిటల్లో చేర్చించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. గులాబ్ సింగ్, శ్యాం సుందర్ అనే ఇద్దరి శవాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. చనిపోయిన వారిద్దరిల
జార్ఖండ్ లోని ఒక ఆశ్రమంలో మహిళా సాధువుపై నలుగురు దుండగులు అత్యాచారం చేశారు. గొడ్డా జిల్లాలోని పాత్వారా గ్రామంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఆశ్రమంలోకి సోమవారం రాత్రి నలుగురు దుండగులు ప్రవేశించారు. వారు బలవంతంగా ఆశ్రమంలోకి ప్రవేశించి అక్
హర్యానాలోని పంచకుల ఆశ్రమంలో దారుణం జరిగింది. ఓ స్వామిజీ ఇద్దరు బాలికలను బంధించి మూడురోజుల పాటు వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఘటన పంచకుల పట్టణంలోని కల్కా ప్రాంతంలో సంచలనం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బద్ది ప్రాంత�
వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త స్వామి నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హత్య చేశారంటూ ఓ మహిళ ఆరోపిస్తోంది. సంగీత అర్జునన్ అనే యువతి నిత్యానంద శిష్యురాలిగా ఆశ్రమంలో ఉండేది. 2014లో సంగీతను దారుణంగా హత్యచేశారంటూ ఆమె తల్లి ఝాన్సీ రాణి ఆరోపణలు చేస్తో
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరో వివాదంలో చిక్కుకున్నాడు. నిత్యానందపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు
శంషాబాద్ సమీపంలోనే శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరు నక్షత్ర మహోత్సవం కన్నుల పండవగా జరుగుతోంది. ఈ వేడుకలు ఈరోజుతో ముగియనున్నాయి.త్రిదండి చినజీయర్ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అక్టోబర్ 28 నుంచి జరుగున్న ఈ వేడుకలు నేటిత�
కల్కిభగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంప�
కల్కి ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(అక్టోబర్ 17,2019) 2వ రోజు కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ,