Home » ashwaraopeta
వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.