Home » Asia Cup 2022
మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో పాకిస్థాన్-శ్రీలంక తలబడుతోన్న సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో భానుక రాజపక్స 54 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే, భానుక రాజపక్స బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి ప్యాడ్లకు తగిలినట్లు అనిపి�
దుబాయి వేదికగా భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ 26, విరాట్ కొహ్లీ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ�
పాక్ ఆటగాడు నసీమ్ షా.. లాంగాఫ్ మీదుగా సిక్స్లు బాదాడు. పాకిస్థాన్ గెలవడంతో అతడి సంబరం అంబరాన్నంటింది. బౌలర్ అయుండి, అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గెలిపించ గర్వంతో మైదానంలో బ్యాట్, హెల్మెట్, గ్లోవ్స్ పడేసి పరుగులు తీశాడు. అతడి వీరవిహారం �
ఆసియా కప్లో భారత్ ఫైనల్ అవకాశాలకు పాకిస్తాన్ గండికొట్టింది. అఫ్ఘానిస్తాన్ తో ఉత్కంఠ పోరులో పాక్ జట్టు ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ 9 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్లో ఛేదించింది.
‘‘150 స్పీడ్ తో బంతిని విసిరే ఉమ్రాన్ మాలిక్ ఎక్కడ? దీపక్ చాహర్ ను ఎందుకు తీసుకోలేదు? వీరికి మ్యాచులో ఆడే అర్హత లేదా? దినేశ్ కార్తీక్ కు ఎందుకు అవకాశాలు దక్కడం లేదు? ఈ తీరు అసంతృప్తికి గురిచేస్తోంది’’ అని హర్భజన్ సింగ్ అన్నారు. కాగా, నిన్న ఆసియా �
ఆసియా కప్ -2022 సూపర్-4లో టీమిండియా పాకిస్థాన్, శ్రీలంక జట్లపై ఓడిపోయింది. దీంతో ఫైనల్ ఆశలను గల్లంతు చేసుకుంది. అయితే ఇక్కడ ఓ చిన్నఆశ భారత్ జట్టును ఊరిస్తోంది. సూపర్-4లో పాకిస్థాన్ రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్ లలో పాక్ ఓడిపోతే మనకు ఫ�
ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా పాకిస్
ఆసియా కప్, సూపర్-4లో నేడు ఇండియా-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇండియా ఫైనల్ చేరే అవకాశాలుంటాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. పాక్ ముందు 182 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.