Home » asked
సిద్ధిఖీ తన మాటల్లో ఎక్కడా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ అనే పదం ఇమిడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు. ఇకపోతే, సిద్ధిఖీ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు �
బిహార్ యువతను ఏకం చేసే యోచనలో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన ప్రశాంత్ కిశోర్.. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని తిరిగే పనిలో ఉన్నారు. ఈ యాత్రలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని పాట్నాకు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపారన్ జిల్లాలోని మారుమూల ప్�
నందిగ్రామ్లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్ పాల్ -దీదీ తనకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.
బొద్దింక ఉందని సమాచారం ఇచ్చినా..స్పందించని IndiGoకు రూ. 50 వేల ఫైన్ విధించింది. పుణె జిల్లా వినియోగదారుల న్యాయస్థానం. 2018 నుంచి ఈ కేసు కొనసాగుతోంది. చివరకు తీర్పునివ్వడంతో దీనికి ఫుల్ స్టాప్ పడింది. వివరాల్లోకి వెళితే… స్కంద్ అసీమ్ బాజ్ పాయ్, సుర�