Home » #Askktr
ఏపీలో మూడు రాజధానుల విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలివిగా సమాధానం చెప్పారు. ఇప్పటికే ఏపీలో ఈ అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. గత 12 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు, నిరసనలు హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..2019, డిసెంబర్ 29వ తే
AskKTR పేరుతో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్లతో అభిప్రాయాలు పంచుకున్నారు. 8వేలకు పైగా వచ్చిన ట్వీట్లలో ఆయన ఇచ్చిన కొద్ది ట్వీట్లకు మంచి స్పందన వచ్చింది. రాజకీయాల్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరని అడిగిన ప్రశ్నకు రెండో ఆలోచనే లేదు. అది �
ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధ�
ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృష్టకరమని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని, వీటిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధా�