-
Home » Assam Chief Minister Himanta Biswa Sarma
Assam Chief Minister Himanta Biswa Sarma
Durga Puja Pandals : దుర్గాపూజ మండపాలకు ప్రభుత్వ గ్రాంట్...అసోం సర్కారు నిర్ణయం
దుర్గాపూజ మండపాల నిర్వాహకులకు అసోం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. అస్సాం ప్రభుత్వం రాష్ట్రంలోని దుర్గాపూజ పాండల్స్ కోసం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది....
Assam Cm and Shahrukh: షారూక్ ఎవరన్న అస్సాం సీఎం.. అర్థరాత్రి సీఎంకు ఫోన్చేసి భద్రత కోరిన షారూక్..
బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ నాకు కాల్ చేశాడని అస్సాం సీఎం హిమంత బిస్వాశర్మ చెప్పారు. మేమిద్దరం అర్థరాత్రి 2గంటల సమయంలో మాట్లాడుకున్నాం. తన సినిమా ప్రదర్శన సందర్భంగా గౌహతిలో జరిగిన ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను కాపాడటం రాష్ట�
Himanta Biswa Sarma: మహిళలు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదు.. అజ్మల్కు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం
మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్కు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదన్నారు.
Assam-Meghalaya Border: అసోం-మేఘాలయ సరిహద్దులో అటవీ అధికారుల కాల్పులు.. ఐదుగురు మృతి
అసోం-మేఘాలయ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేఘాలయకు చెందిన వ్యక్తుల్ని సరిహద్దులో అటవీ శాఖ అధికారులు కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Himanta Biswa Sarma: సావర్కర్ అందించిన సహకారాన్ని ప్రశ్నిస్తే పాపం తగులుతుంది: అసోం సీఎం హిమంత
దేశానికి సావర్కర్ అందించిన సేవలను ప్రశ్నిస్తే పాపం తగులుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. రాహుల్ గాంధీ అటువంటి పాపం చేయొద్దని ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరయోధులను ప్రశ్నించే హక్కు
Maharashtra: ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలూ వచ్చి అసోంలో ఉండొచ్చు: సీఎం హిమంత
'అసోంలో మంచి హోటళ్లు ఉన్నాయి. ఎవరైనా రావచ్చు.. ఇక్కడి గడిపి వెళ్లొచ్చు. ఇందులో ఏ సమస్య ఉండదు. మహారాష్ట్ర ఎమ్మెల్యేలు అసోంలోని హోటల్లోనే ఉన్నారా? లేదా? అన్న విషయం గురించి నాకు తెలియదు. ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు కూడా అసోంకు వచ్చి
Assam-Mizoram Border Row: రాష్ట్రాల మధ్య యుద్ధ మేఘాలు.. అమిత్ షా ఫోన్ చేసినా ఆగని ఉద్రిక్తతలు
అసోం-మిజోరం సరిహద్దు పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అడుగు భూమి కూడా వదులుకునేది లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తేల్చిచెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు.