Home » Assam Rifles
కుల హింసకు గురవుతున్న మణిపూర్లో కేంద్ర బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్ను మోహరించారు. రాష్ట్రంలోని మెజారిటీ మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం కుకీలు ర్యాలీ చేపట్టారు
ఇద్దరు మహిళా పెడ్లర్లు.. చాలా తెలివిగా కోట్లు విలువ చేసే హెరాయిన్ను సబ్బు కేసుల్లో దాచిపెట్టారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
కేంద్ర సాయుధ బలగాల్లో లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం (సెప్టెంబర్ 21,2020) ప్రకటించింది. వీటిలో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి వివిధ కేంద్ర సాయుధ బలగాల్లోనే దాదాపుగా లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నాయని రాజ్యసభలో �