Home » Assam
అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బ్రహ్మాపుత్ర నదిలో బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు వంద మందిపైగా నీటిలో గల్లంతైనట్లు తెలుస్తోంది.
మరోసారి కరోనా కేసులు పెరగటంతో అస్సాం ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూని విధించింది.
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
విద్యార్థిని అత్యాచారం కేసులో బాధితురాలు, నిందుతుడు ఇద్దరూ 'దేశ భవిష్యత్ సంపద‘ అంటూ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పానీపూరి అంటే ఇష్టపడే వారు చాలామందే ఉంటారు. రోడ్డుపక్కన పానీపూరి బండి కనిపిస్తే టేస్ట్ చేయకుండా అస్సలు ఉండలేరు. కొంతమంది రోజూ పానీపూరి తింటే కానీ తృప్తిగా ఫీల్ అవ్వరు. అయితే,
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. దేశ విదేశాల్లోని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
అసోం-మిజోరం సరిహద్దు పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అడుగు భూమి కూడా వదులుకునేది లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తేల్చిచెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ), భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఈ చట్టాలతో వారికి ఎలాంటి నష్టం లేదని రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.