Home » Assam
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది. దీనిపై కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చ�
అస్సాం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోని ముప్పై మందికి తొలి వ్యాక్సినేషన్ డోస్ వేసింది ప్రభుత్వం.
దట్టమైన పర్వతాలతో ఉండే అసోంలో భూకంపం రావడం ఆందోళన కలిగించే అంశమే. అందులోనూ వరస భూకంపాలు ఇక్కడ కలవరపెడుతుంది. మార్చి నెలలో ఒకసారి భారీ భూకంపం సంభవించగా శనివారం మరోసారి భూప్రకంపనలు సంభవించాయి.
18 Elephants died : పెద్దఎత్తున్న పిడుగులు పడటం కారణంగా అస్సాంలోని నాగావ్ జిల్లాలోని బాముని హిల్స్ లో 18 అడవి ఏనుగులు సహా భారీగా ఇతర జంతువులు చనిపోయినట్లు గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, మెరుపు దాడిలో జంతువులు చనిపోయినట్లు తెలుస్తుందని రాష్ట
అసోంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు 18 ఏనుగులు బలయ్యాయి. అసోం నాగోన్ జిల్లా అటవీ ప్రాంతంలో బుధవారం(మే 12,2021) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుందని అటవీ శాఖ ఉన్నతాధికారి అమిత్ సహాయ్ వెల్లడించారు. ఓ పర్వతంపై 14 ఏనుగులు, ఆ కొండకు దిగువభాగంలో మరో నాలు�
అసోం 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి (ఎన్ఈడీఏ) కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
అస్సాం కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించింది.
అస్సాంలో బీజేపీ గెలవడానికి ఒక్క ముస్లిం ఓటు కూడా పడలేదనే నిర్ధారణకు వచ్చిన పార్టీ.. రాష్ట్రంలో ఉన్న మైనారిటీ సెల్ యూనిట్ ను తొలగించేందుకు ...
Election Results 2021 అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. అయితే, రాజకీయ ప్రముఖులనుంచి సామాన్యుల దాకా దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. బీజేపీ లీడర్లందరినీ సింగిల్ �
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. ఓటర్లు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టారు. జాతీయ పార్టీలను తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్, కేరళ,