Home » Assam
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఓ అనూహ్య సంఘటన జరిగింది. 90 ఓట్లున్న పోలింగ్ బూత్ లో 171 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలోని కొండ జిల్లా హఫ్లాంగ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉమ్రాంగ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం పోటాపోటీగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది. తమిళనాడు, అసోం, కేరళ, బెంగాల్ లో మూడోదశ ఎన్నికల ప్రచారం ముగిసింది.
ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
అసోం,పశ్చిమ బెంగాల్ లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార పర్వం ముగిసింది.
శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
jorhat collector roshni aparanji voters with her kids : అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అదే ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఆంధ్రా అమ్మాయి రోహిణీ అపరంజి. జర్నలిస్టు అవ్వాలనే కోరికతో దాన్ని నెరవేర్చుకున్నారు. కానీ లక్ష్యం చేరుకుంటే ఇక ఆపై పయనం ఆగిపోతుందనే ఓ �
Assam, West Bengal Election : ఉద్రిక్తతల మధ్య పశ్చిమబెంగాల్ తొలి దశ పోరు కొనసాగుతోంది. ఓటింగ్కు ప్రారంభానికి ముందు ఎన్నికల సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన పురులియా జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు నిప్పు పెట�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం( మార్చి- 27,2021) జరగనుంది. తొలి దశలో భాగంగా పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.