Home » Assam
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
మా టీచర్ మా జుట్టు కత్తించేశారు అని ఏడుస్తు చెప్పారు విద్యార్ధులు. అదేమని ప్రశ్నిస్తే స్కూల్ యాజమాన్యం చెప్పింది విని ఆశ్చర్యపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు.
పోలీసులు నేరస్థులపై ఉపయోగించే ‘థర్డ్ డిగ్రీ’ గురించి కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
తాగునీటిని సరఫరా చేసే పైపులైన్ పగిలి భారీగా నీరు ఎగసిపడటంతో ఆ ప్రాంతం వాగును తలపించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, 30మందికి గాయాలయ్యాయి. పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
Lady Singham : ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేశారు. మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.
పోలీసులంటే ‘ఫిట్’గా ఉండాలి ‘పొట్ట’లేసుకుని ఉండకూడదు. పోలీసులు ‘ఫిట్’గా ఉండాలంటే ఏం చేయాలో చెబుతోంది ప్రభుత్వం.లేదంటే ఇక ఉద్యోగం నుంచి ఊస్టింగేనంటోంది.
నిర్లక్ష్యం నిర్లక్ష్యం..నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అందుకే ఓ మహిళకు సినిమా థియేటర్ లో జరిగిన ఘటనపై నిర్లక్ష్యం వహించిన యాజమాన్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన తీర్పుకు సదరు సినిమా �
మద్యం తాగే అలవాటు ఉన్న పోలీసులకు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు అస్సాం సీఎం. మద్యం సేవించటం వ్యవసనంగా ఉన్నవారు పోలీసు ఉద్యోగానికి పనికిరాదు అంటు షాక్ ఇచ్చింది అస్సాం సర్కార్.
11,304 మంది కళాకారులు ఒకేవేదికపై ప్రదర్శించిన అస్సాం జానపద బిహూ నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇదే వేదికపై మరో రికార్డు కూడా నెలకొల్పి సరికొత్త రికార్డుకు వేదికైంది అస్సాం.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో ప్రయాణించారు. సముద్రమట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించిన ఈ విమానం గంటకు 800 కిలోమీటర్ల వేగంగా ఎగిరింది.