Home » assassination case Soumya Vishwanathan
14 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన IT ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజా తీర్పు సమయంలో మృతురాలు సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్, తల్లి మాధవి విశ్వనాథన్ కోర్టు ముందు హాజరయ్యారు. ఇక, నిందితుడు అమిత్ శుక్లా వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది.