Home » Assembly Council
Three MLCs in Telangana : తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి . గవర్నర్ కోటాలో ముగ్గురిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, దయానంద గుప్తాలు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక అయ్యారు. త్వరలో మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ �
కేవలం 23 మంది శాసనసభ్యులతో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంపై పోరాటం చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ప్రతిపక్ష టీడీపీ. ఉన్న 23 మందిలో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. అదే సందర్భంలో శాసన మండలిలో మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు టీడ�
శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శాసనమండలి రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాల పట్ల అధికార పార్టీ విసిగిపోయినట్లుంది. మండలి సమావేశాలు ప్రారంభం నాటి కన్నా ముందే ప్రభుత్వానికి సహకరించక�