Home » assembly Election 2024
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, అభివృద్ధి అంశాలను ప్రధాన ప్రచార అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.
విదేశీ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులకు వైసీపీ నేతలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.
వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాసంకు వెళ్లి పవన్ తో భేటీ అయ్యారు.