Home » Assembly Elections 2019
సమస్యలు వినే వారు లేక రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వంపై పెను ప్రభావం చూపించే అవకాశముంది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో 35ఏళ్ల రాజు తల్వారె అనే రైతు ఆదివారం ఉరివ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు నిర్వహించేందుకు 46,397 పోలింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గతంలో 45,920 పోలింగ్ స్టేషన్లు ఉండగా పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకొని 477 పో�
జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ ఏపీలో మాత్రం పోటీ చేసే అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమల
నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉభయసభల్లో వేర్వేరుగా సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్న కొప్పుల ఈశ్వర్ చివరగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి క
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీలో యువనాయకులు పోటికి సై అంటున్నారు. తండ్రుల వారసత్వం ఆసరాగా ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. వీలైతే తండ్రులతో పాటు తమకి ఒక టిక�