Home » Assembly seats in UP
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు బుధవారం పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
యూపీలో 9 జిల్లాల్లోని 55 నియోజకవర్గ స్థానాలకు గానూ మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవాలో మొత్తం 40 స్థానాలకు 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.