Home » Assistant Endowment Commissioner Shanthi
గతంలో డ్రైవర్ హత్య కేసులో జైలుకెళ్లిన అనంతబాబు వల్లే దళితులు వైసీపీకి దూరమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైరల్ అవుతున్న వీడియోతో వైసీపీకి మరింత నష్టమనే టాక్ వినిపిస్తోంది.
విశాఖ భూదందా వివాదాల్లో శాంతితో పాటు సుభాష్ పాత్ర కూడా ఉన్నట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారణ జరుగుతోంది. అన్ని ఆధారాలను ఏదో ఒకరోజు అసెంబ్లీలో కూడా పెడతాం.