ASSOCIATES

    కశ్మీర్ లో కలకలం : 8మంది LeTఉగ్రవాదులు అరెస్ట్

    September 10, 2019 / 02:17 AM IST

    జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రకలకలం రేగింది. లష్కరే తోయిబా ఉగ్రవాదుల సహచరులైన 8మంది కీలక సూత్రధారులను మంగళవారం(సెప్టెంబర్-9,2019)సోపోరే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి కంప్యూటర్లు, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవ�

10TV Telugu News