Home » Atal Setu
Zero Toll Tax : ఆగస్టు 22, 2025 నుంచి ముంబైలోని ఎలక్ట్రిక్ కార్లు అటల్ సేతుపై టోల్ ఫ్రీ ప్రయాణాన్ని అందిస్తుంది.
నవీ ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్సేతు బ్రిడ్జిని తెగవాడేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వాడుకోవడానికే కదా వంతెన కట్టారు.. కేసులేంటని కన్ఫూజ్ అవుతున్నారా?
అతి పెద్ద వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం అటల్ సేతు అని పేరు పెట్టారు.