Home » Atari
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్-భారతదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళవారం పాక్ పై భారత్ సర్జికల్ దాడులకు కూడా పాల్పడింది. పు