-
Home » Atchutapuram SEZ Accident
Atchutapuram SEZ Accident
ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం
August 23, 2024 / 03:23 PM ISTప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యమని వైఎస్ జగన్ అన్నారు.
ఈ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదు!
August 22, 2024 / 08:04 PM ISTఈ ప్రభుత్వం ఎవరినీ ఉపేక్షించదు!
వారి వల్లే ప్రమాదం జరిగింది!
August 22, 2024 / 12:51 PM ISTఅనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
August 22, 2024 / 11:56 AM ISTఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కంపెనీ యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయి.. అందుకే..: పవన్ కల్యాణ్
August 22, 2024 / 11:36 AM ISTసేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు.
కేజీహెచ్ వద్ద హృదయ విదారక పరిస్థితులు.. గుండెలవిసేలా రోదన
August 22, 2024 / 09:47 AM ISTప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటన.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..
August 22, 2024 / 12:31 AM ISTసంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని చెప్పారు. ప్రమాదానికి ఎవరు బాధ్యులు అనే విషయమై ఆరా తీశారు.
రియాక్టర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మరణాలు.. అచ్యుతాపురంకి సీఎం చంద్రబాబు..
August 21, 2024 / 10:59 PM ISTఅవసరమైతే గాయపడిన వారిని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.