-
Home » ath yatra
ath yatra
జగన్నాథ రథ యాత్రకు సుప్రీం అనుమతి
June 22, 2020 / 11:58 AM IST
మంగళవారం(జూన్-23,2020)నుంచి ప్రారంభం కానున్న పూరీ జగన్నాథ రథ యాత్రకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని షరతులతో రథ యాత్ర నిర్వహించుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. కాగా,ఇటీవల కరోనా వైరస్ దృష్ట్యా పూరీ